- ప్రతి సంవత్సరం ఉగాది పండుగనాడు తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానం జరుగుతుంది.
- ఆ రోజు ఉదయం మొదటి గంట నివేదన తరువాత శ్రీ మలయప్ప స్వామివారు దేవేరులతో కూడా సర్వభూపాలవాహనంలో బంగారు వాకిలి ముందు వేంచేస్తారు.
- విశ్వక్సేనులవారు పక్కన దక్షిణాభిముఖంగా మరొక పీఠంపై వేంచేస్తారు.
- పట్టువస్త్ర సమర్పణ, ప్రసాద నివేదన తరువాత పంచాంగ శ్రవణం జరుగుతుంది.
- ఆనాటి తిధి, వార నక్షత్రాలతో పాటు దేశకాల వ్యవహారాల పంచాంగ వివరాలను శ్రీవారికి వినిపించడం జరుగుతుంది.
- కర్పూర నీరాజనాలతో ఆస్థానం ముగుస్తుంది.
Post Top Ad
Tuesday, March 25, 2025

Tirumala Ugadi Asthanam: తిరుమల - ఉగాది ఆస్థానం
Tags
# tirumala
# ugadi asthanam
Share This
About Venkatesh
ugadi asthanam
Labels:
tirumala,
ugadi asthanam
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment